ప్రజల నిరసనలు, ఆందోళనలు.. నేతల ఎత్తుగడలు, వ్యూహాలు.. వీటన్నింటి మధ్య రాష్ట్ర విభజన దాదాపు జరిగిపోయినట్లే.. కొన్ని కీలక అంశాలు మినహా విభజన ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాజధాని అంశం. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. తర్వాత అది తెలంగాణకే చెందుతుంది. మరి సీమాంధ్ర రాజధాని..? ఈ అంశంపైనే ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొని ఉంది. సీమాంధ్రకు కొత్త రాజధానిగా నిలిచేది ఏ నగరం.. బెజవాడ..? విశాఖపట్నమా..?? తిరుపతా..??? లేక మరేదైనానా!? అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
బెజవాడకు అవకాశాలెక్కువ..
వీటన్నింటిలోనూ.. విజయవాడ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే కొత్త రాజధాని ఏర్పాటు చేసేంత స్థలం ఆ నగరంలో లేకపోవడం కొంత మైనస్ పాయింట్ గా ఉంది. ఈ క్రమంలో.. హైద్రాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల స్థాయిలో విజయవాడ - గుంటూరులను...See More
No comments:
Post a Comment