Saturday 1 March 2014

మిస్టర్.. కిరణ్, లగడపాటి, సబ్బం.. మీరు ఇంకా కాంగ్రెస్ లో ఎందుకున్నట్టు..?!



'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు, చివరకు దేశానికి హానిచేసే విధంగా అధిష్టానం రాష్ట్ర విభజన చేస్తోంది. మా పార్టీ (కాంగ్రెస్) నిర్ణయాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా..'' - కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి
'' కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో గూండాగిరి చేస్తోంది. పార్లమెంటు 10 జన్ పథ్ అనుకుంటున్నారా..? రాష్ట్ర విభజన కమల్ నాథ్ సొంత వ్యవహారం కాదు. కాంగ్రెస్ మజిల్ పవర్ తో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది.'' - సబ్బం హరి, కాంగ్రెస్ ఎంపీ, అనకాపల్లి నియోజకవర్గం (విశాఖ పట్నం).
    '' కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనలో కొనసాగే హక్కులేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. విభజన విషయంలో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరిస్తోంది..'' - లగడపాటి రాజగోపాల్, కాంగ్రెస్ ఎంపీ, విజయవాడ.
పై ముగ్గురి స్టేట్ మెంట్స్ గమనిస్తే...See more  

No comments:

Post a Comment