Saturday 1 March 2014

షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో ధోని, రైనా హ్యాండ్..?



భారత క్రికెట్ లో ఫిక్సింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఐపీఎల్ ఆరవ సీజన్ లో ఫిక్సింగ్ కు పాల్పడి, జీవితకాల నిషేధానికి గురైన శ్రీశాంత్, తదితరులను మరవకముందే.. అదే ఫిక్సింగ్ లో మరికొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ పూర్తిచేసిన ముద్గల్ కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో టీమిండియా కెప్టెన్ ధోని, మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రైనా పేర్లు ఉన్నాయన్న వార్తలు అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఐపీఎల్లో ధోనీ, రైనా చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ధోనీ చెన్నై జట్టుకు నాయకత్వం కూడా వహిస్తున్నాడు. చెన్నై ఫ్రాంచైజీ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు చెందినది కావడం, ఆయన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ను ముద్గల్ కమిటీ దాదాపు దోషిగా తేల్చిన నేపథ్యంలో....See More  

No comments:

Post a Comment