Wednesday 6 April 2016

స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఎమిటీ..?

స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ప్రత్యేక వివాహ చట్టమని లాయర్ పార్వతి తెలిపారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారని చెప్పారు. ఇదే అంశంపై నిర్వహించిన ...www.10tv.in

భయమేసి చాలా సార్లు ఏడ్చేశాను : అలియాభట్‌

'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' చిత్రంతో నూతన చిత్ర దర్శకురాలిగా గౌరీషిండే బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. చాలా కాలం తర్వాత ...www.10tv.in

పాతాళంలో గంగ...

అనంతపురం : ఆకాశగంగమ్మ నేలకు దిగిరానంటోంది. పాతాళ గంగమ్మ పైకిరానంటోంది. మరోవైపు మితిమీరిన ఎండలతో గొంతెండిపోతోంది. గుక్కెడు నీటికోసం దిక్కులు ...www.10tv.in

హైదరాబాద్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లు ఇవే....

హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదోసీజన్ హంగామాకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ముస్తాబయ్యింది. ఏప్రిల్ 16 నుంచి మే 12 తేదీల నడుమ జరిగే మొత్తం ఏడుమ్యాచ్...www.10tv.in

రోజా వ్యాఖ్యలు వెనక్కి...

హైదరాబాద్ : ప్రివిలేజ్ క‌మిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యే రోజా క్షమాప‌ణలు చెప్పారు. ఎమ్మెల్యే అనిత‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్ క‌మిటీ క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని సూచించిన ...www.10tv.in

కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్...

పార, గడ్డపార పట్టిన పాలమూరు సీనన్న... సగం మట్టిని చెర్లనే ఒలకవోసిండు సూడన్న, సర్పంచును సంతాయిస్తునదట ఎమ్మెల్యే గొంగిడి.. మీడియా ముందడికొచ్చి చేసిండు ...www.10tv.in

తెలంగాణలో ఎండ తీవ్రతకు 66 మంది మృతి

హైదరాబాద్ : తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. వడదెబ్బకు తాళలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 66 మంది ఎండలకు బలయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. మండుటెండలకు...www.10tv.in

'పనామా' జాబితాలో ముగ్గురు తెలుగు వాళ్లు

హైదరాబాద్ : నల్ల కుబేరుల గుట్టు బయటపెట్టిన పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. సంచలనం రేపిన పనామా జాబితాలో తెలుగువాళ్లు ఉండటం విస్మయ పరుస్తోంది. ఈ జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లు ఉన్నట్లు ...www.10tv.in

కన్నకొడుకును కడతేర్చిన తల్లి...

హైదరాబాద్ : మగపిల్లలు పుట్టడం లేదని... వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని... అమ్మాయిలను హత మార్చుతున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. వరుసగా మగ పిల్లలు ...www.10tv.in

బహుళ జాతి కంపెనీలకు భారీగా నీటి సరఫరా - సీపీఎం..

హైదరాబాద్ : నగరంలో నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడుతూ.. జలమండలి ఎదుట ఖాళీ బిందెలతో సీపీఎం నిరసన దీక్ష చేపట్టింది. మంచినీటి వ్యాపారాన్ని అడ్డుకోవాలని..ప్రజలకు తాగునీటిని...www.10tv.in

ముస్లింల పరిస్థితి దయనీయం......

హైదరాబాద్ : రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి దయనీయంగా ఉందని సుధీర్ కమిషన్ తేల్చి చెప్పింది. విద్య, వైద్య రంగాల్లో వారు అత్యంత వెనకబడి ఉన్నారని స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయిలో పర్యటించి ముస్లింల స్థితిగతులపై నివేదిక తెలంగాణ సర్కార్ కు ...www.10tv.in

హెచ్‌సీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పదవికి ప్రొ.కృష్ణ రాజీనామా

హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీ అప్పారావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రొఫెసర్‌ కృష్ణా అన్నారు. అకడమిక్‌ కౌన్సిల్‌ సమవేశాన్ని నడుపుతున్న తీరును తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. యూనివర్శిటీలో కౌన్సిల్‌ మీటింగ్‌ జరుగుతున్న ...www.10tv.in

నెత్తుటి మర్కలల్ల గవర్నర్ సార్...

కేసీఆర్ ఖాతల కెల్లి మాయమైన పైకం, నెత్తుటి మర్కలల్ల గవర్నర్ సార్, తమ తప్పును కప్పి వెట్టిన మహానేత తలసాని, పోరగాండ్లకు ...www.10tv.in

హ్యాండ్ పెయింటెడ్ సారీస్..

ఫ్యాషన్ ప్రపంచం ఎన్ని కొత్త రకాల డ్రెస్సింగ్ ను పరిచయం చేస్తున్నా సారీ స్పెషాలిటీ...www.10tv.in

టీడీపీ గూటికి మరో వైసీపీ ఎమ్మెల్యే..?

హైదరాబాద్ : టీడీపీ గూటికి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరేందుకు రెడీ అయ్యారు. ఈనెల 8న చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరనున్నట్లు...www.10tv.in

మాస్టర్ మైండ్ అన్సారీకి జీవిత ఖైదు..

ముంబై : 2002 ముంబై పేలుళ్ల నిందితులకు ప్రత్యేక కోర్టు శిక్షలు ఖరారు చేసింది. మాస్టర్ మైండ్ అన్సారీకి జీవిత ఖైదు విధించింది. మిగిలిన 9 మంది నిందితులకు పది ఏళ్ల జైలు శిక్షను ...www.10tv.in

హెచ్ సీయూ గేట్లు ఎక్కిన విద్యార్థులు...

హైదరాబాద్ : హెచ్ సీయూలో మళ్లీ టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. తమను లోనికి అనుమతించాలంటూ విద్యార్థులు ప్రధాన ద్వారాన్ని ఎక్కారు. విద్యార్థులను...www.10tv.in

చర్మం నల్లగా మారుతోందా ?

నిత్యం ఎండలో తిరగడం, దుమ్ము, ధూళి, వేడి, ఎండ, చెమట ఇలా కారణాలు ఏమున్నా శరీరంలోని ఆయా భాగాలు నల్లగా మారుతుంటాయి. ప్రధానంగా మోకాళ్లు, మోచేతులు, చంకల్లో ...www.10tv.in