Saturday 1 March 2014

ఇక మోగేది 'సెల్లు' కాదు..'బిల్లే'..! (రాష్ట్రానికి రోమింగ్ షాక్)



ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడకు ఫోన్ చేసినా కాల్ చార్జి మాత్రమే పడేది. కానీ ఇక నుండి రాష్ట్రంలో రోమింగ్ చార్జీలు వసూలు చేయనున్నారు. కనుక ఇక మీదట మీ మాటలను కొంచెం పొదుపుగా వాడండి. లేకపోతే ఇక నుండి మోగేది సెల్లు కాదు.. మీ మొబైల్ బిల్లు.
మొబైల్ కంపెనీలకు పండగే...   సాధారణంగా ఒకే రాష్ట్ర పరిధిలో ఉన్నంత వరకూ ఫోన్ కాల్స్ కు కాల్ ఛార్జి మాత్రమే పడుతుంది. కానీ, పరిధి దాటి వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కాల్ ఛార్జితో పాటు.. అదనంగా రూపాయి నుండి మూడు రూపాయల వరకూ ఛార్జి వసూలు చేస్తారు. ఈ అదనపు భారాన్నే రోమింగ్ అంటారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం నుండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. దీంతో రెండు రాష్ట్రాల ప్రజల నుండి రోమింగ్ పేరుతో అధిక ఛార్జీలు వసూలు...See More  

No comments:

Post a Comment