Saturday 1 March 2014

జలయజ్ఞం నిధులు ప్రాజెక్టుల నిర్మాణానికా..? కాంట్రాక్టర్ల జేబుల్లోకా..?? (ప్రతీ బడ్జెట్ లో నిధుల వరదే..!)



ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో జలయజ్ఞానికి కేటాయిస్తున్న నిధులు ఎక్కడికెళుతున్నాయి..? నిజంగా ఆ నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికే ఖర్చు చేస్తున్నారా..? ఒక వేళ ప్రాజెక్టులకే ఖర్చు చేస్తే ఒక్కటి కూడా పూర్తి కాలేదెందుకు..?! లేదంటే.. ఈ పేరుతో కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకుంటున్నారా..? అనే ప్రశ్నలకు సమాధానం లభించట్లేదు. తాజాగా.. 2014 -15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోనూ మరోమారు జలయజ్ఞానికి రూ. 20 వేల కోట్లు కేటాయించడం మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా గుత్తేదారుల జేబుల్లోకే పంపేందుకే ప్రభుత్వం ఈ మొత్తాన్ని కేటాయించిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
లక్షల కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలు...   రాష్ర్టంలో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే 26 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. అంతే కాదు అందుకు....See more 

No comments:

Post a Comment