Thursday 24 December 2015

వరకట్న వేధింపులకు గర్భిణీ బలి...

హైదరాబాద్ : నగరంలో ఘోరం జరిగింది. వరకట్న వేధింపులకు మరో మహిళ బలి అయింది. శ్రీమంతం చేయించుకోవాల్సిన వేల మృత్యుఒడిలోకి వెళ్లింది. వరకట్న వేధింపులు భరించలేక ఓ ఐదునెలల గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరుకు చెందిన యోగేష్,www.10tv.in