Tuesday 1 August 2017

టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి...నిందితులకు రిమాండ్

రంగారెడ్డి : కడ్తాల్‌ టోల్‌ప్లాజా సిబ్బందిపై మనీష్‌ గౌడ్‌ అనుచరుల దాడికేసులో...

చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కాసుల దందా

యాదాద్రి : ప్రభుత్వ ఆస్పత్రులు కొందరు వైద్యులకు కల్పవృక్షాలుగా మారుతున్నాయి. ఆస్పత్రికి వచ్చిన ...

నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా రాజీనామా

ఢిల్లీ : నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా తన పదవికి రాజీనామా చేశారు. ఆగస్టు 31 నుంచి తన ..

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

కృష్ణా : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సిబ్బంది కాసుల కక్కుర్తి ...

'పోలవరం' నిర్వాసితుల ఆందోళన

తూర్పుగోదావరి : పోలవరం నిర్వాసితులు ఆందోళన బాటపట్టారు.  2013 భూ సేకరణ...

'అభయ ఫౌండేషన్' వ్యవస్థాపకులు బాలచందర్ తో ఫేస్ టు ఫేస్

'అభయ ఫౌండేషన్'....అభాగ్యుల నేస్తంగా ఉంది. అభాగ్యులను...

స్పెషల్‌ డీఎస్సీ వేయాలి : ముస్లిం మైనార్టీ అభ్యర్థులు

కరీంనగర్ : స్పెషల్‌ డీఎస్సీ వేయాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌ కలెక్టరేట్‌ ..

వారిపై చర్యలు తీసుకోండి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : బీఎన్‌ రెడ్డి నగర్‌ కార్పొరేటర్‌ లక్ష్మీ ప్రసన్న తనయుడు మనీష్ గౌడ్‌..

సబ్సిడీలకు మంగళం..!

వారు మాత్రం సబ్సిడీలు వదులుకోరు..అన్ని రాయితీలు వారికి కావాలి..

గురుకుల డిగ్రీ లెక్చరర్ల పరీక్షపై స్టే ఎత్తివేత

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. గురుకుల డిగ్రీ లెక్చరర్ల పరీక్షపై...

విక్రమ్‌గౌడే కాల్పుల సూత్రధారి

హైదరాబాద్ : విక్రమ్‌గౌడ్‌ కాల్పుల ఘటనలో మిస్టరీ వీడింది. ఈ ఘటనలో విక్రమ్‌గౌడే...

ముగిసిన నందు విచారణ

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో నటుడు నందు విచారణ ముగిసింది. సుమారు 3 గంటల పాటు...

కార్యకర్తలతో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి భేటీ

కర్నూలు : జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో ..

టీకాంగ్రెస్ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి దిగ్విజయ్‌సింగ్‌ తొలగింపు

హైదరాబాద్ : టీపీసీసీ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ను తొలగిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం...

టోల్ గేట్ సిబ్బందిపై కార్పొరేటర్ కుమారుడు దాడి

రంగారెడ్డి : నగరంలోని బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న తనయుడు మనీష్ గౌడ్..

పోలవరం నిర్వాసితుల సమస్యపై సమరం

తూర్పు గోదావరి : పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద..

బన్నీ కూతురు బోసి నవ్వులు..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. అతను నటిస్తున్న చిత్రంలోని ...

20 కి.మీటర్ల గర్భిణీ నడక..తరువాత..

దేశంలో ఎన్నో అవమానవీయ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అంబులెన్స్ లు రాకపోవడంతో ..

బెడిసికొడుతున్న ఆపరేషన్ ఆకర్ష్

ప్రకాశం : ప్రకాశం జిల్లాలో టీడీపీ పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజుకో మలుపు..

రెండో రోజుకు చేరిన జూడాల సమ్మె

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె రెండో రోజూ...

నందును విచారిస్తున్న సిట్

హైదరాబాద్ : హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు నందును సిట్‌ విచారిస్తోంది. నందుతో..

విక్రమ్ గౌడ్ ఆ పని ఎందుకు చేశాడు..?

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కొడకు విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీ వీడింది. పోలీసులు వక్రమ్ గౌడే ...

మీర్ పేటలో విషాదం

హైదరాబాద్ : మీర్‌పేట్‌ విషాదం చోటుచేసుకుంది. అభుంశుభం తెలియని రెండేళ్ల ..

అక్టోబర్ నెలలోనే ఎందుకు ?

సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ..www.10tv.in

టవరెక్కిన రైతు

గుంటూరు : రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకం మంజూరు చేయడంలేదని రైతు..