Friday 25 March 2016

'ఊపిరి' రివ్యూ...

సినిమా అంటే మనం నమ్మిన అంశాన్ని తెరకెక్కించడం. అది రీమేక్ ఐనా....విదేశీ సినిమా ఐనా...ఈ నమ్మకమే ఫిల్మ్ మేకర్ కు కావాల్సింది. ఇలా కాన్ఫిడెంట్ గా రూపొందించిన సినిమాలు నిరాశపర్చవు. పైగా కొత్త ప్రయత్నానికి ప్రశంసలు తెచ్చిపెడతాయి. కొంత తడబడినా...www.10tv.in

ఎపి క్యాబినెట్ లోకి లోకేష్..?

హైదరాబాద్ : టీడీపీ యువనేత, సీఎం తనయుడు లోకేష్ బాబు రాష్ట్ర క్యాబినెట్‌లో చేరనున్నారా..? త్వరలో జరిగే విస్తరణలో ఆయనకు బెర్త్‌ ఖరారైందా..? ఇద్దరు మంత్రులపై త్వరలో వేటు...www.10tv.in

కమలం పరందామయ్యలకు అర్థమైపాడైతలేదు...

అరె రామా.. ఈ కమలం పరందామయ్యలకు ఎంత జెప్పినా అర్థమైపాడైతలేదు..మొగులు మీదికెళ్లి ఎండను జంపికొడ్తున్న సూర్యుడు గూడ రాజకీయం జేస్తున్నాడంట..ప్రజలను ముంచిన ఓ మోసగాడు..హోలీ పండుగ నాడు అస్సల్ ఆట...www.10tv.in

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి నిర్ణయం...

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఆస్తుల విక్రయాలపై నియమించబడిన జస్టిస్ సీతాపతి కమిటీ కీలక నిర్ణయం...www.pokiri.in

'స్వచ్ఛ' చల్లపల్లి...

హైదరాబాద్ : వారంతా పేరొందిన వ్యక్తులు అంతా కలిసి ఒక్కతాటిపైకి వచ్చి సమాజ సేవకు కదిలారు. 'స్వచ్ఛభారత్‌'కే ఆదర్శంగా నిలుస్తూ చల్లపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో సైనికుల్లా పనిచేస్తున్నారు. డాక్టర్‌ డిఆర్‌కె...www.pokiri.in

రోజా రూటెటు..?

హైదరాబాద్ : రోజా రూటెటు..?  ప్రివిలేజ్‌ కమిటీ ముందు ఆమె హాజరవుతారా? క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? వైసీపీలో ఇప్పడిదే చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది. ఈ అంశంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ...www.10tv.in

అభివ్యక్తితో అద్భుత కవిత్వం రాస్తున్న దళిత కవి..

కప్పుడు సాహిత్యం కేవలం రాజాస్థానాలకే పరిమితమై ఉండేది. నేడది ప్రజాబాహుళ్యాన్ని మేల్కొలిపే పొద్దుపొడుపుగా మారింది. అణగారిన వర్గాలను ఆలోచింపజేస్తోంది. అందుకే అక్షరాస్యులుగా ...www.pokiri.in

మలయాళ నటుడు జిష్ణు రాఘవన్ కన్నుమూత

కొచ్చి: ప్రముఖ మలయాళ నటుడు జిష్ణు రాఘవన్‌(35) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 8.15 గంటలకు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో తుదిశ్వాసవిడిచారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో...www.10tv.in

న్యాయం చేయరా - రోహిత్ తల్లి..

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల మృతి విషయంలో తమకు న్యాయం చేయరా ? అని తల్లి రాధిక ప్రశ్నించింది. ఇటీవల రోహిత్ వేముల ఆత్మహత్యలో విచారణ జరిపించాలని కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన...www.10tv.in

టీ-20 గ్రూప్ బిలో మూడు స్తంభాలాట..

ఢిల్లీ : టీ-20 ప్రపంచకప్ సూపర్ టెన్ గ్రూప్ -బీ లీగ్ ఆఖరి రెండు రౌండ్ పోటీలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లతో కూడిన గ్రూప్ - బీ లీగ్ నుంచి ఇప్పటికే ...www.10tv.in