Saturday 1 March 2014

ముందుంది ముసళ్లపండగేనా..?



సోమవారం నాడు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రజలపై ఎలాంటి భారాలు మోపలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విత్త మంత్రి ఈ విధంగా జాగ్రత్తపడినా.. మనకు మేలే జరుగుతుందిగా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే .. బడ్జెట్ ప్రసంగాన్ని పరిశీలనగా చూస్తే.. ముందు ముందు మనపై అధిక భారం మోపేందుకే ఆర్థిక మంత్రి ఈ విధంగా బడ్జెట్ రూపొందించినట్లు అర్థమవుతోంది. అదే జరిగితే.. సామాన్యుడు భవిష్యత్తులో భరించలేని భారం మోయాల్సిందే..!దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని ఆర్థిక....See More  

No comments:

Post a Comment