Saturday 1 March 2014

కేజ్రీవాల్ జన లోక్ పాల్ పోరాటం ఫలిస్తుందా..?



అవినీతి నిర్మూలన, ఫెడరల్ వ్యవస్థ బలోపేతం చేయడమే తన లక్ష్యమని, అందుకు తన పదవినైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదేపదే చెబుతున్నారు. జనలోక్ పాల్ బిల్లును తక్షణమే ఢిల్లీ అసెంబ్లీలో పెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం, హోంశాఖతో పోరాటం చేస్తున్నారు. అయితే.. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు కేజ్రీకి కొన్ని రాజ్యాంగపరమైన అడ్డంకులున్నాయి. మరి వాటిని ఆయన అధిగమించగలరా..? కేంద్ర ప్రభుత్వం ఆయన పట్ల ఎలా వ్యవహరిస్తుంది..? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.....See More

No comments:

Post a Comment