Saturday 1 March 2014

భద్రాద్రి రాముడు.. మునుగుతాడా..? తేలుతాడా..??



భద్రాద్రి రామయ్యకు మహాగండం వచ్చిపడింది..! ఎటూ తప్పించుకునే వీళ్లేని 'జలగండం' పొంచి ఉంది. కోరిన కోర్కెలు తీర్చి, భక్తజనుల కష్టాలు కడతేర్చే దేవుడిగా పేరొందిన స్వామికి ఇప్పుడు.. తీరని కష్టం వచ్చి పడింది. భద్రగిరిని ముంచేందుకు 'పోలవరం' రూపంలో గంగమ్మ వేచి చూస్తోంది. మరి.. ఈ పరిస్థితుల్లో రాముడు మునిగిపోతాడా..? తనను తాను రక్షించుకుంటాడా..??
భవిష్యత్ లో రామయ్య దర్శనం కలిగేనా..?        ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొన్ని సవరణలతో ఆ తంతు ముగించింది. ఇందులో ప్రధానమైంది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం. మొన్నటి వరకూ భద్రాచలం డివిజన్ తెలంగాణలోనే ఉంచాలని నిర్ణయించిన కేంద్రం.. సీమాంధ్రుల ఆందోళనతో కాస్త మెత్తబడింది. పోలవరం ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు సమ్మతించింది. ఇందులో భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లకు చెందిన 9 మండలాలు ఉన్నాయి. భద్రాద్రి పట్టణాన్ని మాత్రం తెలంగాణకు వదిలిపెట్టింది. అయితే.. రామయ్యను తెలంగాణ వారికే...See more 

No comments:

Post a Comment