ఇక నుండి చిరిగిన నోట్లు మార్చుకునేందుకు బస్ కండక్టర్ తోనో.. లేక పచారీ కొట్టు వారితోనో గొడవపడాల్సిన అవసరం లేదు. అలాగే.. జేబులో మర్చిపోయిన నోట్లను అలాగే ఉతికేసినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే.. మీరు చింపినా చిరగని నోట్లు.. నీటిలో తడిసినా చెక్కు చెదరని కరెన్సీ మనకు అందుబాటులోకి రానుంది. అదే 'ప్లాస్టిక్ కరెన్సీ'. దీనికి నకిలీ సృష్టించడం కూడా కష్టమేనట..!
లోహం నుండి ప్లాస్టిక్ దాకా... నకిలీ కరెన్సీని కట్టడిచేసే క్రమంలో .. ఈ ప్లాస్టిక్ కరెన్సీని ఆర్బీఐ అందుబాటులోకి తేనుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా రాజ్యసభలో తెలిపారు. ఇందులో భాగంగా రూ.100 కోట్లు విలువచేసే...See More
No comments:
Post a Comment