ముంబై : ఐపీఎల్..కొద్ది రోజుల్లో మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. కానీ అంతలోనే ఓ టెన్షన్..ప్రారంభ మ్యాచ్ ప్రారంభమౌతుందా ? లేదా ? అని.. దీనికి కొద్దిసేపటి క్రితం ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కు ముంబై ...www.10tv.in
ఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు పాటియాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్తో పాటు మరో ఐదుగురు ఆప్ నేతలకు కూడా బెయిల్ ...www.10tv.in
ప్రకాశం : దళితులు, గిరిజనుల మీద దాడులు జరగకుండా చూసిననాడే అంబేద్కర్కు సరైన నివాళి అర్పించినట్లని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కులవివక్ష పోరాట సమితి...www.10tv.in
ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్యే రోజా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం ...www.10tv.in
హైదరాబాద్ : నేరేడ్మెట్లో బాలుడి హత్య చేసింది కన్న తల్లేనని పోలీసులు తేల్చారు.. పాప పుట్టలేదన్న బాధతో చిన్నారిని చంపివేసిందని ...www.10tv.in
హైదరాబాద్ : ఎఫ్ఆర్బీమ్ పరిధిని కేంద్రం 3 నుంచి 3.5 పెంచినందున రైతుల రుణమాఫీని పూర్తిచేయాలని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్బీమ్ను కేంద్రం ...www.10tv.in
హైదరాబాద్ : రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాలన దళితులకు అన్యాయం చేసే విధంగా ఉందని ఏపీ కాంగ్రెస్ నేత శైలజానాథ్ మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇష్టం వచ్చినట్లు ...www.10tv.in
హాలీవుడ్ చిత్రం 'జంగిల్ బుక్' ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ చిత్ర సిరీస్లో భాగంగా వస్తున్న తాజా వెర్షన్ త్వరలో...www.10tv.in
చిత్తూరు : జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. చింటూ కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మేయర్ దంపతుల హత్యకేసులో చింటూ ప్రధాన నిందితుడు. విచారణలో భాగంగా పోలీసులు చింటూను...www.10tv.in
హైదరాబాద్ : తెలంగాణాలో విద్యుత్ ఛార్జీల పెంపు ఖాయంగా కనపడుతోంది. తెలంగాణా డిస్కంలు వార్షిక సంవత్సరంలో రెవెన్యూలోటు భర్తీకి ఛార్జీల పెంపుదల ప్రతిపాదనను ఈ ఆర్ సి ముందు ఉంచాయి. విద్యత్ కొనుగోళ్ళు విచక్షణారహితంగా ...www.10tv.in
హైదరాబాద్ : మూసినదిని ఆధారం చేసుకొని ప్రాణం పోసుకున్న మహానగరం హైదరాబాద్. నగరం విస్తరించి ఏకంగా మూసినే మురికి మయం చేసింది. కాలుష్య వ్యర్థాలతో మూసి మురికి ...www.10tv.in
హైదరాబాద్ : తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ప్రజాక్షేత్రంలోకి దూకింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీ జేఏసీ..ఇప్పుడు ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా మలి ఉద్యమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీల మధ్య సాగునీటి ప్రాజెక్టులు ప్రకంపనాలు రేపుతున్నా...www.10tv.in
హైదరాబాద్ : కోరిక తీరింది. కల నెరవేరింది. అనుకున్నది రానే వచ్చింది. ఇక మొక్కు తీర్చడమే మిగిలింది. ఆ ముచ్చటను కూడా పూర్తిచేయడానికి...www.10tv.in