Saturday 1 March 2014

ఊగిసలాటలో 'కిరణ్ పార్టీ'..!



రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'కొత్త పార్టీ' పెట్టనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. కొత్త పార్టీ పేరు 'జై సమైక్యాంధ్రప్రదేశ్ ' అని ఒకరు.. పార్టీ గుర్తు 'చెప్పు' అని మరొకరు.. అంటున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు మార్చి 2న ముహూర్తం ఖరారు చేశారని ఒక వైపు ప్రచారం జరుగుతుంటే.. నిన్నటి దాకా కిరణ్ కు మద్దతు పలికిన నేతలు ఇప్పుడు జారుకుంటున్నారని మీడియా కోడై కూస్తోంది. ఏది ఏమైనా.. కిరణ్ కొత్త పార్టీ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇంతకీ కిరణ్ పార్టీ పెడుతున్నారా..? లేదా..??
కొత్తపార్టీకి మద్దతు కరువు..   సమైక్యాంధ్ర విషయంలో కిరణ్ కు మద్దతుగా ఉన్న నేతలందరూ.. కొత్త పార్టీ విషయంలో మాత్రం వెనకంజవేస్తున్నారు. విభజనకు పార్లమెంటు సైతం ఆమోదం తెలిపిన తర్వాత ఇక.. ఇప్పుడు పార్టీ పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. విభజనకు అనుకూలంగా సిడబ్ల్యుసి నిర్ణయం...See More 

No comments:

Post a Comment