Saturday 1 March 2014

మెయిల్ కొట్టు.. 'మీల్' పట్టు.. (రైల్ ప్రయాణీకులకు ఆన్ లైన్ సౌకర్యం)



మంచూరియా, నూడుల్స్, పిజ్జా, బర్గర్ ఈ పేర్లు వింటేనే.. నేటి తరం వాళ్లకు నోరూరుతూ ఉంటుంది. ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తే అక్కడ వాలిపోతుంటారు. బయటకు వెళ్లలేనివారు ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చి మరీ ఇంటికే తెప్పించుకుంటారు. మరి రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు పిజ్జా తినాలనిపిస్తే..? హైదరాబాద్ మీదుగా వెళ్తున్నప్పుడు 'బిర్యానీ' రుచిచూడాలనిపిస్తే..?
ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే చాలు..   మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మనం కూర్చున్న చోటికే.. నచ్చిన ఆహారం వస్తే.. ఎంత బాగుంటుందో కదా..? ఇదే ఆలోచనతో పలువురు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ను మనకు అందిస్తున్నారు. అది బావర్చి బిర్యానీ అయినా సరే.. డామినోస్ పిజ్జా అయినా సరే. కేవలం ఫాస్ట్ ఫుడ్ మాత్రమే కాదు.. ఇడ్లీ, దోస, వడ లాంటి ఐటెమ్స్ కూడా మీరు ఆర్డర్ ఇవ్వొచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఈ...See More 

No comments:

Post a Comment