రాజకీయ పార్టీ నేతలు ప్రజలకు రోజుకో హామీ ఇస్తుంటారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వరాల వర్షం కురిపిస్తారు. అవన్నీ వినే ప్రజలకు ఈ హామీలన్నీ నెరవేరుతాయా..? అనే సందేహం కలగక మానదు. కొంచె ఆర్థిక రంగంపై అవగాహన ఉన్నవారైతే.. మోసపూరిత హామీలు ఎందుకు ఇస్తున్నార్రా బాబూ అంటూ లోలోపల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే.. ఇక మీదట మీ ఆగ్రహాన్ని మీలోనే దాచుకోవాల్సిన పనిలేదు. తప్పుడు హామీలిస్తున్న నేతలను సూటిగా ప్రశ్నించే అవకాశం వచ్చింది. ఇందుకు 'ఫేస్ బుక్' ఒక వేదిక ఏర్పాటు చేస్తోంది.
ఫేస్ బుక్ టాక్స్ లైవ్... రానున్న ఎన్నికల నేపథ్యంలో సామాన్యులు జాతీయ నేతలను ప్రశ్నించేందుకు 'ఫేస్ బుక్' సంస్థ తన వెబ్ సైట్ లో 'ఫేస్ బుక్ టాక్స్...See More
No comments:
Post a Comment