Saturday 1 March 2014

డేంజర్ న్యూస్: ఈరోజు.. పార్లమెంటులోకి కత్తులు.. పెప్పర్ స్ర్పే.. మరి రేపు..?!



భారత పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు..! నిండు సభలో ప్రజాప్రతినిధులు తమను తాము మరచిపోయి.. కత్తులు, హానికర వాయువులతో హల్ చల్ చేశారు..!! స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సభా మర్యాదను ఖూనీ చేశారు..!!! ఇది దేనికి సంతకేతం..? ఈ రోజు కత్తి, పెప్పర్ స్ర్పే ప్రత్యక్షమైన సభలో రేపు ఏం కనిపించబోతున్నాయి..?? అంతిమంగా.. సభ్యుల ప్రవర్తన భావి తరాలకు ఏం నేర్పిస్తోంది..???
పెప్పర్ స్ర్పే చేసిన లగడపాటి...   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెడుతున్న సందర్భంలో సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఒక అడుగు ముందుకేసి స్పీకర్ పై......See more 

No comments:

Post a Comment