Friday 2 May 2014

అసోంలో తీవ్రవాదుల కాల్పులు - ఏడుగురు మృతి


అసోం: అసోంలోని కోక్రాఝర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మహిళలతో సహా ఏడుగురు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాపయడ్డారు. నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ తీవ్రవాదులు ఈ కాల్పులుకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటన నేపథ్యంలో పరిస్ధితిని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పది కంపెనీల పారామిలటరీ దళాలను కోక్రాఝర్ కు పంపించింది.

No comments:

Post a Comment