pawan kalyan 10tv |
హైదరాబాద్ : సీపీఎఫ్(కామన్ మేన్ ప్రొటక్షన్ ఫోర్స్) ఆగలేదని.. నాటి సీపీఎఫ్ నేటి జనసేన గా మారిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నోవాటెల్ లో ఆయన మాట్లాడుతూ.. '' నీకు దేశం ముఖ్యమా..? ప్రాణం ముఖ్యమా..? అంటే దేశమే ముఖ్యం అంటాను'' అని చెప్పారు. తనకు శత్రువులెవరూ లేరని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం తన మిత్రులకు ఇష్టం లేదని.. వారితో గొడవ పెట్టుకుని వచ్చేశానని తెలిపారు.
No comments:
Post a Comment