హైదరాబాద్ : తనను విమర్శించే ముందు.. తెలంగాణ జాగృతికి వచ్చిన విరాళాల లెక్కలు ప్రజలకు చెప్పాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కెసిఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తనకు కవిత చెల్లెలు లాంటిదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలనే విషయానికి, కెసిఆర్ కుటుంబానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment