Friday 14 March 2014

అన్యాయాన్ని ప్రశ్నించేందుకే- పవన్

pawan kayan 
హైదరాబాద్: ఎంతో అంతర్మధనం చేసిన తరువాతే తాను జనసేనను స్ధాపించాలని నిర్ణయించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. రెండు దశాబ్ధాల వేదన తరువాత తాను ప్రజలకు, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయని అన్నారు. ఈ నిర్ణయానికి కట్టుబడి అన్నీ కోల్పోవడానికి తాను సిద్ధపడ్డానని చెప్పారు.   

No comments:

Post a Comment