Wednesday 30 April 2014

మోడీపై కేసు నమోదుకు ఈసీ ఆదేశాలు..




అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కేసు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అహ్మదాబాద్ లో ఓటు వేసిన మోడీ..ఎన్నికల గుర్తు కమలం ప్రదర్శించారు. ఎన్నికల కోడ్ ప్రకారం పోలింగ్ బూత్ కు వంద మీటర్ల లోపు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఎన్నికల గుర్తు చూపడంతో పాటు ప్రసంగించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీ పేర్కొంది.

No comments:

Post a Comment