Thursday 7 April 2016

చిత్తూరు కోర్టు ప్రాంగణంలో పేలుడు

చిత్తూరు : జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. చింటూ కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మేయర్ దంపతుల హత్యకేసులో చింటూ ప్రధాన నిందితుడు. విచారణలో భాగంగా పోలీసులు చింటూను...www.10tv.in

No comments:

Post a Comment