Wednesday 6 April 2016

తెలంగాణలో ఎండ తీవ్రతకు 66 మంది మృతి

హైదరాబాద్ : తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. వడదెబ్బకు తాళలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 66 మంది ఎండలకు బలయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. మండుటెండలకు...www.10tv.in

No comments:

Post a Comment