Friday 1 April 2016

అధికారులు స్పీడుగా పనిచేయాలి - కేసీఆర్..

నిజామాబాద్ : జిల్లాలోని అధికారులు వేగవంతంగా పని చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని...www.10tv.in

No comments:

Post a Comment