పసికందును చంపిన స్నాచర్ల కోసం గాలింపు..
హైదరాబాద్ : పసికందుకు మృతికి కారణమైన ఛైన్ స్నాచర్లను పట్టుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నేరేడ్ మెట్ లోని ఆర్కే నగర్ లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్ణిమ అనే మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. వెనుక నుండి ...www.10tv.in
No comments:
Post a Comment