ఆర్టీసీ బస్సు-లారీ ఢీ... 30 మందికి గాయాలు
గుంటూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మార్గంమధ్యలో దాచేపల్లి మండలం దామాలపాడు వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది...www.10tv.in
No comments:
Post a Comment