Monday, 4 April 2016

బెంగాల్, అసోంలో ప్రశాంతంగా పోలింగ్

కోల్ కతా : పశ్చిమబెంగాల్‌, అసోంలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.. మొదటి దశలోభాగంగా పశ్చిమబెంగాల్‌లో 18 స్థానిలకు ఎన్నికలకు 133మంది అభ్యర్థులు బరిలోఉన్నారు.. అసోంలో 65 స్థానాలకు 539మంది ...www.10tv.in

డీఎంకే-కాంగ్రెస్‌ మధ్య సీట్ల సర్దుబాటు

చెన్నై : డీఎంకే, కాంగ్రెస్‌కు సీట్ల కేటాయింపు అంశం కొలిక్కి వచ్చింది. చెన్నై వచ్చిన కాంగ్రెస్‌...www.10tv.in

జమ్మూకశ్మీర్ సీఎంగా మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ ఎన్ వోహ్ర ముఫ్తీతో ప్రమాణస్వీకారం...www.10tv.in

Sunday, 3 April 2016

రాజ్ భవన్ ముట్టడికి వామపక్షాలు పిలుపు

హైదరాబాద్ : హెచ్ సీయూల వీసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ ముట్టడికి వామపక్షాలు పిలుపునిచ్చాయి. హెచ్ సీయూ వీసీని తక్షణమే తొలగించాలని.. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్ భవన్ పరిసరాల్లో భారీగా...www.10tv.in

కథనశిల్పి వారణాసి నాగలక్ష్మి..

తెలుగు కథకు స్థానికతను సంతరించిన కథన శిల్పి వారణాసి నాగలక్ష్మి. ఆమె కథలు మానవ సంబంధాల మధురిమల తియ్యదనాన్ని తెలియజేస్తాయి. అంతరంగాల కల్లోలాలకు అద్దం ...www.10tv.in

ఐటీ పాలసీ ఆవిష్కరణ

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ పాలసీని నేడు ఆవిష్కరించనున్నారు. వినూత్న విధానాలకు పెద్దపీట వేస్తూ నాలుగేళ్లలో 4 లక్షలకుపైగా ఉద్యోగాలను కల్పించాలనే ఉద్దేశంతో ...www.10tv.in

నేడు టీ-జేఏసీ కీలక భేటీ

హైదరాబాద్ : తెలంగాణా జెఎసి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. దాదాపు రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న జేఏసీ మరోసారి యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలను రచిస్తోంది. అందులో భాగంగా నేడు కీలక...www.10tv.in