అనంతపురం : జిల్లా పుట్టపర్తిలో అగ్నిప్రమాదం సంభవించింది. విదేశీయులు బస చేసే ప్రేమ హిల్ ప్రాంతంలోని గుట్టపై మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తుండడంతో ...www.10tv.in
గుంటూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మార్గంమధ్యలో దాచేపల్లి మండలం దామాలపాడు వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది...www.10tv.in
స్మాల్ స్క్రీన్ చాటర్ బాక్స్ ప్రదీప్ తో టెన్ టివి లైవ్ షో నిర్వహించింది. ఈ సంరద్భంగా ప్రదీప్ పలు ఆసక్తిర విషయాలు వివరించారు. చిన్న నాటి విషయాలు, కెరీర్ గురించి, యాంకరింగ్...www.10tv.in
ముంబయి : బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఊపిరాడకనే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది. గొంతు బిగుసుకుపోయిన ఆనవాళ్లున్నాయని రిపోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆమె ప్రియుడు రాహుల్ రాజ్సింగ్ను ...www.10tv.in
మొబైల్ ఫోన్ లేకపోతే సమాజ గతి ఎలా ఉండేది..? అసలు మొబైల్ ఫోన్లు రాకుంటే మనం ఎక్కడుండే వాళ్లం..? అసలా మోబైల్స్ రాకుంటే...www.10tv.in
ఒకప్పుడు జనంతో కళకళలాడిన భవనాలు ఇప్పుడు మానవ సంచారం లేక కళావిహీనంగా మారాయి. అయితే భవనాల్లో ఏర్పాటు చేసిన సకల సౌకర్యాలు ఏ మాత్రం చెక్కుచెదరకపోవడంతో...www.10tv.in
కోల్ కతా : టీ20 ప్రపంచకప్ రెండోసారి కరేబియన్ల సొంతమైంది. ఇంగ్లాండ్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో 156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 19.4 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి 161తో ఛేదించి...www.10tv.in