 |
| pawan kalyan 10tv |
హైదరాబాద్: దేశ సమగ్రతను కాపడేందుకు తాను ప్రాణాలను అర్పించేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజం కోసం ప్రశ్నించేందుకు తాను ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని చెప్పారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారి తాట తీస్తానని హెచ్చరించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు బలిపీఠమెక్కే మొదటి వ్యకి తానే అవుతానని చెప్పారు.
No comments:
Post a Comment